ది 29 .09 .2011 న జిల్లా ప్రజా పరిషద్ హై స్కూల్ నందు శ్రీ నిమ్మలపుడి శేషగిరి రావు గారి అద్యక్షతన రాయభూపాలపట్నం రామ భక్త సమాజం వారి ఆద్వర్యం లో కంటి వైద్య పరీక్షల శిభిరం జరిగినది. దీనిని హై స్కూల్ ప్రదానోపాద్యాయుల వారు శ్రీ యం.డి అబ్దుల్ హక్ గారు ప్రారంభించినారు. ee శిభిరంలో పరీక్షలను పరమ హంస యోగానంద కంటి ఆసుపత్రి , రాజమండ్రి వారు నిర్వహించిరి. దీనిలో 200 మంది కి పైగా కంటి రోగులు పరీక్షలను చేయించుకున్నారు.
Teacher and service related information and Govt.orders,Review of Text Books.Teaching Learning Material (Digital) and you can also have all Examination Papers.
Friday, September 30, 2011
Subscribe to:
Posts (Atom)