Wednesday, May 11, 2011

Rationalization of the Teachers Posts In Andhra Pradesh

Image by FlamingText.com
ఉపాద్యాయుల రేషనలైజేషణ్ లో పలు సర్దుబాట్లుకు పాటశాల విద్యా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచింది ఉపాద్యాయ సంఘాలు, ఎం ఎల్ సి లు , సంబంధిత వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది . 

  • విద్యార్ధుల సంక్య 150 కి బదులు 80 మందికి ఒక ఎల్ ఎఫ్ ఎల్ హెడ్ మాస్టర్ 
  • Physical Science Post లను Mathes పోస్ట్ లలో సర్ధాలి
  • Agency ప్రాంతాలలో పోస్ట్ లను ఆ pranthallone సర్ధాలి 
  • 10 లోపు పిల్లలున్న పాటసాలలకు  ఒక విద్య వొలుంతీర్
  • 11 -19 మంది పిల్లలు ఉంటె రెగ్యులర్ టీచర్ 
  • ఈ నెల 18 లోగా Rationalization పూర్తి కావాలి
  •  జిల్లాలకు పాటశాల విద్య శాఖా ఆదేశాలను జారి చేసింది 

No comments: