జాతిఅస్తిత్వాన్ని నిలబెట్టిన వందేమాతరంగీతరచయిత& జాతీయవాది బంకించంద్రచటర్జీ వర్ధంతిఏప్రిల్ 8భారత స్వాతంత్ర్యోద్యమకాలంలో ప్రతిభారతీయునినోట వేదమంత్రమై నిలిచినది,నాడు ఆంగ్లేయులకు వణుకు పుట్టించినది, నాటి స్వాతంత్ర్య విప్లవవీరులకు కర్తవ్యాన్నిప్రబోధించి దేశభక్తికి ప్రతీకగానిలిచిన వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర చటర్జీ వర్ధంతి-ఏప్రిల్ 8వ తారీకు.
*నవలారచనలో ఆరితేరి,"వంగదేశపుస్కాట్"గా అభివర్ణించబడిన బంకించంద్రుని 131వ వర్ధంతి(8.4.1894)సందర్భంగా....